గుర్తింపు కోసం తెగబడుతున్న మావోయిస్టులు?
Publish Date:Aug 9, 2012
కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల ఊచకోత కోయటం ద్వారా తమ సత్తా చాటుకున్నాయని ప్రచారం ఎక్కువైంది. ఈ ప్రచారం నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులతో నేరుగా తలపడేందుకు సిద్ధపడుతున్నారు. రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తిరిగి పోలీసులను కవ్విస్తూనే ఎదుర్కోవాలని మావోయిస్టు కేంద్రకమిటీ ఆదేశాలిచ్చిందని సమాచారం. అందుకే మావోయిస్టులు ప్రాణాలకు తెగించి తలపడాలని నిశ్చయించు కున్నారని మన్యం వాతావరణం బట్టి అర్థమవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రహదారి ఒకవైపు విశాఖ, ఒరిస్సా ఏజెన్సీతోనూ, మరోవైపు ఛత్తీస్ఘడ్ రాష్ట్ర ఏజెన్సీతోనూ కలుస్తుంది. అందువల్ల ఆ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టులు తూర్పుఏజెన్సీకి సులభంగా వలస వచ్చేస్తుంటారు. మరోవైపు నల్లమల అడవుల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చేస్తుంటారు. అన్నిటికీ ప్రధానకేంద్రంగా తూర్పుఏజెన్సీ ఉంది. తాజాగా ఛత్తీస్ఘడ్లోని దంతెవాడ పోలీసుస్టేషనుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాను మరణించాడు, మరొకరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దంతెవాడ తరువాత ఘటన తూర్పుఏజెన్సీలోనే జరుగుతుందని జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాల రీత్యా ఛత్తీస్ఘడ్లో తెగబడిన మావోయిస్టులు తూర్పుగోదావరి ఏజెన్సీలోనూ అదే పంథాలో విజృంభిస్తుంటారు. ఇలా తెగబడినప్పుడు ఎస్ఐల స్థాయి అథికారులను కోల్పోయిన చరిత్ర తూర్పుగోదావరి పోలీసులదే. పైగా ప్రధానరహదారిలో ఎదురుకాల్పులు జరుపుకోవటం ఆనవాయితీ. ఛత్తీస్ఘడ్లోని దంతెవాడ పోలీసుస్టేషనుపై దాడి జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే గిరిజనులు వణికిపోతున్నారు. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసులు కూడా పట్టుదలగా వ్యవహరిస్తారని వారు భయపడుతున్నారు. ఎటువంటి విపత్తు సంభవించినా తమ గుర్తింపును చాటుకోవాలని మావోయిస్టులు సిద్ధపడటంతో భయానకపరిస్థితులు తప్పవని పరిశీలకులు అంటున్నారు.
తెరాస కాంగ్రెస్ యంపీలమీద ఆశలు వదులుకొంటున్న తరుణంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో ‘తెలంగాణా అంశం యుపీయే ఎజెండాలో లేదంటూ చేసిన ఒకేఒక ప్రకటనతో పరిస్థితి అంతా ఒక్కసారిగా తారుమారయి, మళ్ళీ తెరాస ఆశలకు ఊపిరిపోసింది.
అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా నడిపిస్తున్నారు..
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
ఎన్టీఆర్.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్..
పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
Chief minister Kiran Kumar Reddy has summoned R&B minister Dharmana Prasada rao to Hyderabad. Hence, he started from his home town Srikakulam a short while ago. CM, who is supportive to his tainted ministers likely to ask him and the others to quit their posts, in wake of suggestions from party high command.
AICC official spokes person Chacko, who earlier has assured the Telangana Congress MPs that Telangana is on Congress agenda and the matter will be resolved at the earliest, has said today that Telangana is not in UPA manifesto.
The newly elected Karnataka chief minister Siddaramaiah has formed his cabinet with 28 ministers today. Kannada actors Ambarish and Uma Sri are also inducted into cabinet as ministers.
ఎన్టీఆర్.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్..
పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.
గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.
ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు.. హాలీవుడ్ స్టార్ల తళుకులతో రెడ్కార్పెట్ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.
కర్ణాటక ఎన్నికలలో అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు తమ పార్టీకి ఓటేసి గెలిపించారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గొప్పలు చెప్పుకొంటున్నందున, రానున్న ఎన్నికలలో కేంద్రం మనుగడకు కీలకమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నఐదుగురు మంత్రులను, కేవలం వారిపై సానుభూతితో ప్రభుత్వంలో కొనసాగించేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారని భావించలేము. ఒకసారి ప్రభుత్వం నుండి వారిని పక్కన పెట్టేసిన తరువాత, ఇక వారి పట్ల ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని చెప్పడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణే ఒక చక్కటి ఉదాహరణ.
ప్రజాస్వామ్యం పేరిట అధికారం కోసం జరిగే ఈ పోటీలో పార్టీలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు, నీతి నియమాలు, ఆదర్శాలు అన్ని ఎందుకు పనికిరానివిగా మిగిలిపోతే, డబ్బు, పలుకుబడి, పరిచయాలు, కులం అనేవి మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఇటువంటి ధనికులను పార్టీలు తమ ప్రతినిధులుగా నిలబెడితే వారికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు కులాల, మతాల, ప్రాంతాల కళ్ళద్దాలు ధరించి క్యులలోనిలబడి మరీ వారికి ఓటేసి వచ్చి తమ కులపోడికి ఓటేసి వచ్చి ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో ఉడతా భక్తిగా తమ వంతు పాత్ర పోషించామని సంతృప్తి పడుతుంటారు.
కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, యుపీయే ప్రభుత్వంలో బయటపడుతున్న కుంభకోణాలను, అవినీతి భాగోతాలను ఎప్పటికప్పుడు పార్లమెంటులో గట్టిగా ఎండగడుతూ అవినీతికి పాల్పడిన మంత్రులను ఇంటికి సాగనంపడంలో విజయవంతం అవుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, తెరాస, మరియు వైయస్సార్ కాంగ్రెస్ మూడు కూడా ఈవిషయంలో విఫలమవుతున్నాయి.
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.
There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.
Young Rebel Star Prabhas starrer Mirchi is all set to cross the 100-day mark in 28 theaters in Andhra Predesh. The film took a huge opening at the box office and registered record first day collections, this is
Adivi Sesh, who played baddie in Pawan Kalyan starrer 'Panja' is all set to entertain Telugu movie lovers as a hero with his third movie 'Kiss'. Priya Banerjee is making her debut as a heroine opposite to Sesh and Krishnudu is playing a cameo in this romantic comedy film. 'Vinayakudu' and 'Village lo Vinayakudu' director
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.
One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.


