ఏసిబికి రాజకీయ ఉద్దేశ్యం అంటగట్టిన ఎమ్మెల్యే రామకృష్ణ

Publish Date:Jun 22, 2012

మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి విశాఖతూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎసిబికి రాజకీయ ఉద్దేశ్యం అంటగట్టినట్లుంది ఆయన విచారణలో ప్రకటన. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రామకృష్ణ ఎసిబి ఎదుట సవాల్‌ చేశారు. తనను విచారిస్తున్నది విచారణ సంస్థ మాత్రమే అన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లుందీ వ్యాఖ్య. తాను నిజాయితీపరుడిని అని మాత్రమే వివరించాలి. ఇంకా దానికి ఏమైనా సాక్ష్యాలుంటే వాటిని ఏసిబి ముందు ఉంచాలి. ఈ రెండూ చేయకుండా ఒక ఎమ్మెల్యే తన రాజకీయజీవితం గురించి విచారణలో మాట్లాడటం ఎంతవరకూ కరెక్టు. ఏసిబి తమ విచారణలో ఎంతో ఓర్పు వహించదనటానికి ఈయన సవాల్‌ విసిరినా మౌనం వహించటమే నిదర్శనం. మూడున్నర గంటల పాటు విచారణ జరిగితే ఏసిబి తనకు వచ్చిన ఆరోపణలు గురించి అనుమానాలను నివృత్తి చేసుకునే దిశగా ప్రయత్నించింది. అదీ జనప్రియసిండికేట్‌ రికార్డుల్లో దొరికిన సమాచారం ఆధారంగానే ఎమ్మెల్యేను విచారించింది. దానికి సమాధానాలిస్తే సరిపోతుంది కానీ, విచారణ సంస్థను సవాల్‌ చేయటం ఓ పరిణతి చెందిన ఎమ్మెల్యేకు తగునా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈయనతో పాటు పెందుర్తి మాజీ కార్పొరేటర్‌ శరగడం చినఅప్పలరాజును కూడా ఏసిబి విచారించింది. ఆయన మాత్రం ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యంతో కూడిన సవాల్‌ విసరలేదని తెలుస్తోంది.

ముంబయి పేలుళ్ళ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సినీ నటుడు సంజయ్ దత్ ను మంగళవారం అర్థరాత్రి అత్యంత రహస్యంగా పూనేలోని ఎరవాడ జైలుకు తరలించారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఈ నెల 16న టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్ దత్ 42నెలల జైలు శిక్షను ఇంకా అనుభవించాల్సి ఉంది.

ఒక స్థానిక దినపత్రిక మొదటిపేజీలో [21-05-2013] పాఠకులు ఓ చిత్రమైన ఫోటో చూసి ఉంటారు. అందులో పైనుంచి కిందివరకూ వరసక్రమంలో కనిపించే ఆధునిక "పంచపాండవుల్ని'' [కొందరు వీరిని మంచపుకోళ్ళు'' అని అంటున్నారు] పాఠకులు కనిపెట్టి ఉంటారు! అందులో ఒకాయన బాగా పాలిపోయిన ముఖంతో కనిపిస్తాడు.

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చగా జీవించిన తాము ఇప్పుడు ఆ పార్టీని వీడి, దొరతనం ప్రదర్శించే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం చాల కష్టమని తెలిసినప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితులలోనే వారు అయిష్టంగానే తెరసలోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగయిదు రోజుల క్రితమే కేసీఆర్ ను ఆయన ఫారం హౌస్ లో కలిసివచ్చిన కేశవ్ రావు నిన్నఅకస్మాత్తుగా తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశం అవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.

హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.

LATEST NEWS

The two ministers Dharmana Prasada rao and Sabita Indra Reddy’s statements after resigning to their posts have given enough strength to YSR Congress party’s arguments about Jagan Mohan Reddy’s innocence in the disproportionate assets cases.

Catherine Tresa, who begins her film career with film ‘Chammak Challo’ has found her way into big films later. Even before completing her first big film ‘Paisa’ with Nani, she got rare opportunity to pair with Stylish star Allu Arjun in their film ‘Iddarammayilatho.’

Even while, T-Congress MPs have set a deadline of May 30th for party high command to spell its stand on Telangana issue and threatens to leave the party after the expiry of deadline, Defense Minister AK Anthony has once again made it clear that Telangana issue can’t be resolved in the near future as it is very complicated one.

ALL IN ONE NEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.

'చమ్మాక్ చల్లో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన క్యాథరీన్ థెరీసా, మొదటి సినిమా తో సక్సెస్ సాధించలేకపోయిన అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని తో పైసా లో క్యాథరీన్ నటించింది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చగా జీవించిన తాము ఇప్పుడు ఆ పార్టీని వీడి, దొరతనం ప్రదర్శించే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం చాల కష్టమని తెలిసినప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితులలోనే వారు అయిష్టంగానే తెరసలోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగయిదు రోజుల క్రితమే కేసీఆర్ ను ఆయన ఫారం హౌస్ లో కలిసివచ్చిన కేశవ్ రావు నిన్నఅకస్మాత్తుగా తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశం అవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.

World's Craziest Tattoos

Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.

 No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.

For the first time, Kollywood super star Rajnikanth is singing a Hindi song for the Hindi version of his upcoming film ‘Kochchadiyaan,’ being directed by his daughter Soundarya.

Catherine Tresa, who begins her film career with film ‘Chammak Challo’ has found her way into big films later. Even before completing her first big film ‘Paisa’ with Nani, she got rare opportunity to pair with Stylish star Allu Arjun in their film ‘Iddarammayilatho.’

Power Star Pawan Kalyan will soon start his dubbing part for 'Attharintiki Daaredhi' movie. Trivikram Srinivas is directing this film and Samantha, Pranitha are the leading ladies. Devi Sri Prasad is composing the music and BVSN Prasad is producing Attharinitki Daaredhi under Sri Venkateswara Cine Chitra banner.

Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.

Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement. 

One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.