దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం! యువరక్తమే పరిష్కార మార్గం?
Publish Date:Jun 17, 2012
సరిగ్గా 31ఏళ్ళ క్రితం ... ఓ తెలుగుతేజం రాజకీయ సంచలనానికి నాందీప్రస్తావన పలికింది. అదీ వెండితెర వెలుగుగా కీర్తిపతాకాన్ని పొందినా ప్రజాసేవకోసం రాజకీయ తెరంగ్రేటం చేసింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి 1982లో తెలుగుదేశంపార్టీని నెలకొల్పారు. ఆయన ఎంత సంచలనంగా నిర్ణయం తీసుకుని పార్టీ స్థాపించారో అంతే సంచలన మైన స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించి గద్దెనెక్కారు. ముందునుంచి నటనతో పాటు ప్రజాజీవితానికి దగ్గరగా పనిచేసిన అనుభవాన్నీ రంగరించి పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఒంటిచేత్తో శాసించారు. ఆనాటి రామారావు ఒక సంచలనానికి వేదిక. ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ యావత్తు గెలిపించుకున్న ధృవతారగా కీర్తినందు కున్నారు. గద్దెనెక్కిన తొలినాళ్ళలోనే ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పొందిన నాదెండ్ల భాస్కరరావును ప్రజాతీర్పుతో తిప్పికొట్టారు. కానీ, చివరకి తన సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో పరాభవానికి గురై తీవ్రవేదనతో కన్నుమూశారు. ఈ 31ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆ పార్టీ మాత్రం చిరస్థాయిగానే నిలిచిపోయింది. అయితే ఎన్టీఆర్ లా ఒంటిచేత్తో గెలిపించుకునే సత్తా ఉన్న నాయకుని కొరతతోనే సతమతమవుతోంది. 14ఏళ్ళ అధికారం, 17ఏళ్ళ ప్రతిపక్షహోదాతో ఇప్పుడు తామేస్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు పొలిట్ బ్యూరో సభ్యుల ముందు పార్టీ నిలిచింది.
నాటి చరిష్మాగానీ, ఆకట్టుకునే పథకాలు కానీ ఇప్పుడు ఆ పార్టీకి లేవు. అందుకే 2012 ఉపఎన్నికల్లో ఎంతో జూనియర్ అనుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి దెబ్బకు కంగుతింది. 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన ఈ ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటీ సాధించాలేకపోవటానికి సరైన కారణం వెదికేందుకు కసరత్తులు చేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ బొమ్మనే పూర్తిగా చెరిపేసింది. అంతేకాకుండా ఆయన కుటుంబానికీ ఈ పార్టీ దూరమైంది. ఎన్టీఆర్ ఏ పార్టీనైతే విమర్శించారో ఆ పార్టీలోనే అంటే కాంగ్రెస్ లో దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈమె ఎన్టీఆర్ కుమార్తె. ఆయన భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు జగన్ పంచన చేరింది. ఆమె ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.
అలానే ఎన్టీఆర్ రూపురేఖలలో తీసిపోని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, కుమారుడు హరికృష్ణ మరో కుమారుడు బాలకృష్ణ ఎవరూ కూడా పార్టీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకోలేదు. బాబు రమ్మంటేనే ప్రచారానికి వస్తామని అంటున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడులుకోవటమే కాకుండా కేవలం జగన్ పై దూషణలకె చంద్రబాబు పరిమితమయ్యారు. తమకున్న అజెండాను బయటపెట్టలేకపోయారు. ప్రత్యేకమైన హీమీలు ఇవ్వలేకపోయారు. స్థానికంగా ఉన్న సమస్యలు బయటపెట్టలేకపోయారు. స్థానికంగా ఉండే సీనియర్లకు పెద్దపీట వేసే ధోరణిని మరచిపోయారు. స్థానికంగా ఉండే స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు వంటివాటిని ఆకర్షించేందుకు కసరత్తులు చేయలేకపోయారు. తమకు మహిళలంటే ఉన్న గౌరవాన్ని చాతుకునేలా గతంలో ప్రసంగించిన చంద్రబాబు రాజకీయంగా ఎదిగి ఆ మహిళల గురించి మాట్లాడటమే మానేశారేమిటన్న ప్రశ్న చంద్రబాబు పర్యటించిన ప్రతీప్రాంతంలోనూ వినిపించింది.
ఇంకో విచిత్రమేమంటే రోడ్డుషో పేరిట చేసే ప్రసంగాల్లో సమగ్రతను కోల్పోయిన చంద్రబాబునే ఓటర్లు చూశారు. అప్పట్లో మాదిరిగా సమస్యలపై కూలంకుషంగా మాట్లాడే నేర్పున్న బాబును ఈసారి ఓటర్లు గమనించలేదు. అలానే ఎవరైనా పార్టీ మారితే సస్పెన్షన్, క్రమశిక్షణ తప్పదని హెచ్చరించే బాబు ఈ మధ్యనే బుజ్జగించటం మొదలుపెట్టారు. తనకు వయస్సు పెరుగుతోంది కాబట్టి బాబు సీరియస్ గా క్రమశిక్షణ వదిలేశారు. గతంలో ఈ క్రమశిక్షణకె జడిసి అభ్యర్థులూ, ప్రజలూ, ఉద్యోగులూ ఆయనకు సహకరించారు. అధికారం కోల్పోయాక ఆ గత అనుభవాన్ని మరిచిపోయిన చంద్రబాబు తన పార్టీ యువరక్తంతో నింపేందుకు ప్రయత్నిస్తేనే బాగుంటుంది. అలా అని తన కుమారుడు లోకేష్ ఒక్కరితోనే రాజకీయరంగ ప్రవేశం చేయించకుండా ఇంకా యువరక్తంతో పార్టీని నింపేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది. ఆసక్తి ఉన్న యువకులను చంద్రబాబు ముందుగా ఆహ్వానిస్తే రాజకీయాల్లో వారు రాణిస్తే ఆయన కూడా అధికారం పొందేందుకు అవకాశాలు ఉంటాయి కదా! మరి బాబేమిటో ఈ దిశగా ఆలోచించటం లేదంటున్నారు. ఉపఎన్నికల్లో దేశం ఓటమికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. ఏమైనా చరిష్మా ఉన్నవారికి దేశం స్వాగతం పలికితే బాగుంటుందని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.
పూణే వారియర్స్ టీం యజమాని అయిన సహారా సంస్థ వచ్చే ఏడాదిలో జరిగే ఐపీయల్ మ్యాచుల నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు ప్రకటించింది.
మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిల రాజినామాలపై ఇంకా కాంగ్రెస్ మార్క్ డ్రామా కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ మళ్ళీ కొత్తగా రాజినామాలు ఇవ్వకుండా, తాము ఇదివరకు ఇచ్చిన వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో, వారిచ్చిన పాత రాజినామా లేఖలు దుమ్ము దులిపి గవర్నర్ కు పంపించవలసి ఉంది. కానీ, ఇంత వరకు అది కూడా జరుగలేదు.
ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్పై ప్రత్యేక కేక్ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
The expelled TRS leader Raghunandan rao, who lodged a complaint with CBI today against TRS leaders has stated that TRS leaders have collected Rs.10 crores from industrialist Nimmagadda Prasad and rather huge amount from Stylish Homes MD Ranga rao for launching T news channel and news paper.
Ponnam Prabhakar and K.Jana Reddy, who used to be in front runners in the Telangana fight inside the party have declared that they would like to continue their fight for Telangana but will remain in Congress party only.
The suspended TRS leader Raghunandan rao has told the media that he has handed over the evidences to CBI JD Lakshmi Narayana today, which proves the offences made by TRS leaders.
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్పై ప్రత్యేక కేక్ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్..
పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.
ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.
కర్ణాటక ఎన్నికలలో అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు తమ పార్టీకి ఓటేసి గెలిపించారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గొప్పలు చెప్పుకొంటున్నందున, రానున్న ఎన్నికలలో కేంద్రం మనుగడకు కీలకమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నఐదుగురు మంత్రులను, కేవలం వారిపై సానుభూతితో ప్రభుత్వంలో కొనసాగించేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారని భావించలేము. ఒకసారి ప్రభుత్వం నుండి వారిని పక్కన పెట్టేసిన తరువాత, ఇక వారి పట్ల ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని చెప్పడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణే ఒక చక్కటి ఉదాహరణ.
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.
Ramayya Vasthavayya teaser, Ramayya Vasthavayya first look teaser, NTR Ramayya Vasthavayya teaser, Harish Shankar Ramayya Vasthavayya teaser, shruthi hassan Ramayya Vasthavayya teaser
Jr NTR, popularly known as Young Tiger and Baadshah by his fans, is celebrating his birthday today. Born to Nandamuri Harikrishna and Shalini on May 20, 1983, NTR made debut into films as a child artist in Legend NTR's movie Brahmarshi Viswamitra. As a hero, NTR's first film Ninnu Choodalani was
There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.
One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.


