తెలంగాణ పోలింగ్: ఒంటిగంటకి పోల్ పర్సంటేజ్

 

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు చురుకుగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణలోని పది జిల్లాల్లో ఎంత శాతం ఓటింగ్ పూర్తయిందనే వివరాలు ఇవి.. కరీంనగర్ జిల్లా – 46 శాతం. ఖమ్మం జిల్లా – 53 శాతం. నిజామాబాద్ జిల్లా – 57 శాతం. రంగారెడ్డి జిల్లా – 40 శాతం. హైదరాబాద్ జిల్లా – 43 శాతం. నల్గొండ జిల్లా – 49 శాతం. మహబూబ్ నగర్ జిల్లా – 51 శాతం. వరంగల్ జిల్లా – 61 శాతం. మెదక్ జిల్లా – 55 శాతం. ఆదిలాబాద్ జిల్లా – 52 శాతం. తెలంగాణలో ఒంటిగంట సమయానికి మొత్తం పోలింగ్ శాతం.. 49.7 శాతం.