గోవధ నిషేధానికి ముంబై గ్రీన్ సిగ్నల్..

 

మహారాష్ట్ర ప్రభుత్వం గోవధ నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బొంబై హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు కూడా గోవధను నిషేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పిలికి దానిని ఆమోదించింది. అయితే మహారాష్ట్ర బయట వధించిన మాంసం కలిగి ఉండటం తప్పేం కాదని స్పష్టం చేసింది.