సార్వత్రిక ఎన్నికలు: మోడీ హవా...ఎన్డీఎ 320

 

 

 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఓట్ల కౌంటింగ్ పండుగ అంగరంగ వైభవంగా మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ వూహించిన విధంగానే ఎన్డీఎ సునామి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ఎన్డీఎ 320 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంతో కొనసాగుతోంది. కాంగ్రెస్ 67, ఇతర పార్టీల అభ్యర్థులు 144 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ స్పష్టమైన అధిక్యంలో దూసుకుపోతుంది. టీఆర్ ఎస్ 62, టిడిపి బిజెపి25, కాంగ్రెస్ 21. సీమంధ్రలో సైకిల్ జోరు కొనసాగిస్తుంది. టిడిపి 102, వైకాపా 70స్థానాలలో అధిక్యంలో వున్నారు.