ఫోర్బ్స్ జాబితాలో ధోనీ పేరు...

 

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన 2014 అత్యంత విలువైన అథ్లెట్‌ బ్రాండ్స్‌ జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోనీకి చోటు లభించింది. ఈ లిస్టులో అమెరికా బాస్కెట్‌బాల్‌ ఆటగా డు లిబ్రాన్‌ జేమ్స్‌ అగ్రస్థానం పొందగా చేసుకోగా.. గోల్ఫ్‌ ఆటగాడు టైగర్‌ ఉడ్స్‌, టెన్నిస్‌ స్టార్స్‌ రోజర్‌ ఫెడరర్‌, రఫెల్‌ నడాల్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. 2014లో రూ. 121.89 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో ధోనీ ఐదోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఏడాదితో పోల్చితే ఈ వాల్యూ స్వల్పంగా తగ్గింది.