కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉంది...

 

డీఎంకే అధినేత కురుణానిధి  అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన బాగున్నారని..నాన్న ఆరోగ్యం మెరుగుపడిందని డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు అళగిరి చెప్పారు. చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధిని కలిసిన స్టాలిన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అస్వస్థతకు గురైన తన తండ్రి ఆరోగ్యం మెరుగుపడిందని.. వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. కాగా, అలర్జీ కారణంగా కరుణానిధి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు.