భారత్, న్యూజిలాండ్ ఆఖరి వన్డే..


భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ గెలుచుకుంది. కాగా, నాల్గో వన్డేలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన నాల్గో వన్డేల్లో మొదటి, మూడో మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించగా; రెండు, నాల్గో వన్డే మ్యాచ్ ల్లో న్యూజిలాండ్ నెగ్గింది. దీంతో చివరి మ్యాచ్లో గెలవడానికి ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి.