భారత్-ఇంగ్లండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం..


భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. దీనికి విశాఖపట్నం వేదికైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా  రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే.

 

టీం ఇండియా ఆటగాళ్లు: మురళి విజయ్, కే.ఎల్ రాహుల్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఆర్. అశ్విన్, వృద్ధిమాన్ సాహా, జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ

 

ఇంగ్లాండ్ ఆటగాళ్లు: కుక్, హమీద్, రూట్, డకెట్, మోయిన్ అలీ, బెన్‌స్టోక్స్, బరిస్ట్టో, అన్సారీ, రషీద్ బ్రాడ్, అండర్‌సన

 

ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం మ్యాచ్ పైనా పడింది. మ్యాచ్ ను చూడటానికి అభిమానులు రాకపోవడంతో ఉచితంగా లోపలికి అనుమతిస్తున్నారు.