గార్మెంట్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

 

ఉత్తరప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని షాహీదాబాద్‌లోని ఓ గార్మెంట్ పరిశ్రమలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13మంది మృతి చెందారు. దీంతో సమాచారమందుకున్న అగ్నిమాపకసిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు.