మున్సిపల్ ఫలితాలు

 

మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కొద్ది సేపటి క్రితమే మొదలయింది. మొట్ట మొదటగా వైకాపా కడప జిల్లా మున్సిపాలిటీలో బోణీ చేసింది. తరువాత రంగారెడ్డిలో తెదేపా, వికారాబాద్ లో కాంగ్రెస్ బోణీ చేసాయి. కరీం నగర్ లో కాంగ్రెస్-4, తెరాస-3, వార్డులలో గెలుపొందాయి. వరంగల్-కాంగ్రెస్-1, తెరాస-1, ఖమ్మం-కాంగ్రెస్-2, తెదేప-1, వామపక్షాలు-1 వార్డులో గెలుపొందాయి.