ఢిల్లీ లో ఏపీఎన్జీవో నేత గుండె పోటుతో మృతి

 

 

 

ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో జరుగుతున్న ఏపీఎన్జీవోల సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక విషాద సంఘటన జరిగింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలకు కలత చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన ఎపిఎన్.జి.వో. ఉపాధ్యక్షుడు దామోదర్ జోషి గుండెపోటుకు గురయ్యారు. సహచరులు ఆయనను హాస్పిటల్ కు చేర్చేలోపే ఆయన మృతి చెందారు.