కాగ్ భగవద్గీత, బైబిల్ కాదు

 

 

congress power cuts, cm kiran kumar reddy, tdp congress

 

 

విద్యుత్ సమస్యలపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విమర్శలకు సీఎం స్పందించారు. కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదిక భగవద్గీత, ఖురాన్, బైబిల్ కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాగ్ చేసే పరిశీలనపై పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ విచారించి తుది నివేదిక ఇస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య వాస్తవమే అని..విద్యుత్ సమస్యపై వామపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు మాని...సలహాలు ఇవ్వాలన్నారు.