అంజిరెడ్డి కి చిరంజీవి నివాళి

 

 

 chiranjeevi anjireddy, anji reddy passed away, chiranjeevi anji reddy

 

 

అనారోగ్యంతో కన్నుమూసిన రెడ్డీస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి బౌతికకాయనికి కేంద్రమంత్రి చిరంజీవి దంపతులు నివాళులర్పించారు. ఆయన కుంట సభ్యులను పరామర్శించారు. అంతకముందు సీపీఎం ఎమ్యెల్యే జూలకంటి రంగారెడ్డి అంజిరెడ్డి బౌతికకాయనికి నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం అంజిరెడ్డి అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో జరగనున్నాయి.

 

1943లో గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్‌ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.