చిదంబరంకు రక్షణగా తమిళ ఎంపీలు

 

లోక్ సభలో గందరగోళం మరింత ఎక్కువయ్యింది. సీమాంధ్ర మంత్రులు నిరసన తెలుపుతూ వెల్ లోకి వెళ్లి ఆందోళనలు చేస్తున్నారు. వెల్ లోకి మంత్రులు చిరంజీవి, పురందరేశ్వరి, కావూరి, కోట్ల వెళ్లారు. సీమాంద్ర మంత్రుల నిరసన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంకు రక్షణగా తమిళ ఎంపీలు ఉన్నారు.