వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ అధీనంలోకి!

ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు, రోగ నిర్దారణ పరీక్షలు, ఇన్ పేషెంట్ సేవలు మొత్తం ప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో వైద్య విభాగాలు మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తూ ఉత్తర్వులు వెలువరించింది.