Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏడాదిగా 30 మంది.. కూతురుతో తల్లి.. ఛీ ఛీ..
posted on: Mar 25, 2021 5:10PM
అమ్మాయి పై అత్యా..చారం. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది కామా*ధులు. ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా ఏడాది పాటు అత్యాచార* చేశారు. డబ్బు మైకంలో పడి కట్టుకున్న ఆ దారుణానికి సహకరించింది ఎవరో కాదు. ఓ కసాయి తల్లి. మొగుడిని వదిలేసింది. జల్సాల కోసం సంవత్సరం పాటు ఆ అమ్మాయికి నరక వేదన చూపించింది. అమ్మాయి కన్నీళ్లను చూసి కూడా కరగలేదు ఆ కసాయి తల్లీ హృదయం. తన కూతురి జీవితాన్ని అంధకారం చేయడానికి ఆస్కార్ రేంజ్ లో నటించింది. చివరికి బాలిక ఫిర్యాదు తో ఆ కసాయి తల్లి చేతికి సంకెళ్లు పడ్డాయి.
ఉత్తర కర్ణాటక నుంచి కూతురుతో వచ్చిన ఓ మహిళ తనను భర్త వదిలేశాడని అందుకే తన సోదరి కుమార్తెతో శృంగేరికి వచ్చానంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తితో వివాహమైనా.. కొంతకాలానికే అతడితో సంబంధం తెంచుకుంది. అప్పటి నుండి కొత్త నాటకానికి తెర తీసింది తన కూతుర్ని. తన సోదరి కుమార్తె అని కొందరికి, తన భర్తకు అతని మొదటి భార్యకు పుట్టిన సంతానమని మరికొందరికి ఆ బాలిక గురించి చెబుతూ వచ్చింది. ఏడాదిగా తనపై 30 మంది అత్యాచార* చేస్తున్నారంటూ బాలిక ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పినతల్లిగా చెప్పుకొనే ఆ మహిళ కన్నతల్లేనని.. డబ్బు కోసం కూతురితో వ్యభిచార* చేయిస్తోందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 30 మంది కామాంధుల్ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును కొనసాగించే కొద్దీ అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






