చెకప్ తర్వాతే లోపలికి ...

 

 

 

నేడు పార్లమెంటులో ఆర్థికశాఖ మంత్రి చిదంబరం ఒట్ ఆన్ అకౌంట్ ను ఉదయం 11గంటలకు ప్రవేశ పెట్టబోతున్నారు. చిదంబరం 9వసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంటులో జరిగిన "పెప్పర్ స్ప్రే'' లాంటి ఘటనలు తిరిగి జరగకుండా పార్లమెంటు సెక్యూరిటీ ఎం.పి.లను తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు. సీమాంధ్ర ఎంపిల సస్పెన్షన్ వేటు ఆపివేయాలని సీమాంధ్ర ఎంపిలు బిజెపి అగ్రనాయకుడు అద్వానీతో ప్రేత్యేకంగా సమావేశం అయ్యారు.