కేవీపీ పాపాలభైరవుడు

 

 

KVP to be grilled by CBI in Jagan case today, KVP to be grilled by CBI

 

 

రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామంద్రారావు ఈ రోజు ఉదయం దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో కేవీపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు కేవీపీకి వ్యతిరేకంగా తెలంగాణ లాయర్ల జేఏసీ నిరసన వ్యక్తపరుస్తున్నారు. కేవీపీని వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయన ఆస్తులను జప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేవీపీ పాపాలభైరవుడు, జైలులో ఉండాల్సిందే అంటూ టి.లాయర్ల జేఏసీ ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.