ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క యాలకులు అన్నీ కలిపి ముద్ద నూరాలి. మాంసం ముక్కలుగా చేసి కడిగి పాత్రలో వేసి నూరిన మసాలా ముద్ద, సాల్ట్, కారం, పుల్లపెరుగు, బ్రేక్ చేసిన గుడ్లు బీట్ చేసి వేసి అన్నీ కలిపి అరగంట నానబెట్టాలి. పాన్ లో నూనె వేడి చేసి కరివేపాకు. పచ్చిమిర్చి, జీడిపప్పు, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి సన్నసెగలో వేయించాలి. మధ్యలో కలుపుతూ ఎర్రగా వేగాక దించాలి. |